ఐపిఎల్ 2020 ఫైనల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) 2020 మే 24 జరగనుంది. మార్చి 29న ముంబయిలోని వాఖండే స్టేడియంలో ప్రారంభమయి, మే 24 న ముగియనుంది. అంటే మొత్తం 57 రోజుల పాటు ఐపిఎల్ క్రికెట్...
రెండో టీ20 మ్యాచ్ – Updates
మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో శ్రీలంక ఆదిలోనే తడబడింది. 4.5 ఓవర్లలో 38 జట్టు స్కోరు 38 వద్ద తొలి వికెట్...
గొప్ప మనసుతో అభిమానులను సొంతం చేసుకున్నా వార్నర్
తాజాగా న్యూజిలాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన చివరి టెస్టులో ఆఖరి రోజు ఆట చూడటానికి మైదానానికి వచ్చిన ఓ చిన్నారి అభిమానికి వార్నర్ జీవితాంతం గుర్తిండిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు...
15 ఏళ్ల ఆ రికార్డును బద్దలు కొట్టిన బ్రియాన్ లారా.
ఎంత మంది స్టార్ క్రికెటర్లు ఉన్నప్పటికీ కొంతమంది సృష్టించిన రికార్డులు మాత్రం పదిలంగానే ఉంటాయి. స్టార్ క్రికెటర్ లు కూడా ఆ రికార్డుకు చేరువలో కి వెళ్ళలేరూ . అలాంటి రికార్డే ఇక్కడ...
వయసును తగ్గించి చెప్పి ఎంపికైనందుకు ఏడాది నిషేధం
భారత యువ క్రికెటర్ మన్జోత్ కల్రాపై ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) ఏడాది నిషేధం విధించింది. దేశవాళీ పోటీలు అండర్-16, అండర్-19కు ఆడే సమయంలో తన అసలు వయసును తగ్గించి చెప్పి ఎంపికైనందుకు...
టీ20 జట్టు సారథిగా ధోని
యావత్ క్రికెట్ ప్రపంచం టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లి నామస్మరణతో మునిగితేలుతుండటంతో ఎంఎస్ ధోని ప్రాశస్త్యం రోజురోజుకి తగ్గిపోతుందని అతడి ఫ్యాన్స్ నిరాశకు గురువుతున్నారు. అయితే అతడు సాధించిన విజయాలు, ఘనతలను వెలికి తీస్తూ...
ఐదు రోజుల టెస్టుల్ని కుదించే అంశంపై – బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ
ఐదు రోజుల టెస్టుల్ని కుదించే అంశంపై సౌరవ్ గంగూలీ స్పందిచారు.మొదట వారి ప్రతిపాదన చూడాలి. ఆ తర్వాత దానిపై మనం ఆలోచించాలి. ఇప్పుడే దాని గురించి స్పందిస్తే అది తొందరపాటు అవుతుంది. అని...
ఇదేం పద్దతి బాక్సర్ మేరీ కోమ్….
దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ టోక్యో ఒలంపిక్స్కు అర్హత సాధించింది. 51 కిలోల కేటగిరీలో తెలంగాణ బాక్సింగ్ యువకెరటం నిఖత్ జరీన్ను చిత్తుచేసిన కోమ్..9-1 తేడాతో గెలిచి తన సత్తా ఏంటో నిరూపించుకుంది....
క్రికెట్లో అరుదైన సందర్భం..
క్రికెట్లో రికార్డులను తరచూ వింటూ ఉంటాం.. చూస్తూ ఉంటాం. అయితే అరుదుగా జరిగే కొన్ని విశేషాలు మాత్రం అత్యంత ఆసక్తిని పెంచుతాయి. ఒక మ్యాచ్లో ఒకే తరహా గణాంకాలను నమోదు చేయడం అత్యంత...
మైఖెల్ జాక్సన్ను తలపించిన మాథ్యూ
ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు జరుగుతున్న మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.కివీస్ బౌలర్లను ఎదుర్కొనే క్రమంలో ఆసిస్ ఆటగాడు మాథ్యూ వేడ్ ఫేమస్ పాప్ సింగర్ మైఖెల్ జాక్సన్ ఫోజు...