సీఏఏ రద్దు కోసం ఉద్ధృతంగా పోరాడతాం: ప్రకాశ్రాజ్
పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) రద్దు చేసే వరకు పోరాడతామని, ఈ క్రమంలో తుపాకీ గుండ్లు కురిపించినా వెనక్కి తగ్గేది లేదని సినీ నటుడు ప్రకాశ్రాజ్ తెలిపారు. యంగ్ ఇండియా సమన్వయ కమిటీ...
మంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో బాంబు కలకలం
దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలకు సిధ్దమవుతున్నవేళ అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భధ్రత కట్టుదిట్టం చేస్తున్నారు. అయినా కొన్ని చోట్ల సంఘ వ్యతిరేక శక్తులు అలజడి సృష్టించటానికి సిధ్దమవుతూనే ఉన్నాయి. మంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్...
రెండు సెలెక్టర్ పోస్టులకు బీసీసీఐ నోటిఫికేషన్
రెండు సెలెక్టర్ పోస్టులకు బీసీసీఐ నోటిఫికేషన్
దరఖాస్తులకు ఆఖరు తేదీ జనవరి 24
బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ ప్యానెల్ లో మార్పులు జరగనున్నాయి. చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, సెలెక్టర్ గగన్ ఖోడాల పదవీకాలం ముగియడంతో...
నింగిలోకి విజయవంతంగా జీశాట్-30 ఉపగ్రహ ప్రయోగం
దుమ్మురేపిన ఇస్రో
భారత్ గర్వించే ఇస్రో కీర్తి కిరీటంలో కలికితురాయి చేరింది. ఇస్రో మరోసారి అంతరిక్ష ప్రయోగాల్లో తనకు ఎదురులేదని చాటింది. అత్యంత శక్తివంతమైన సమాచార ఉపగ్రహం జి-శాట్ 30ని విజయవంతంగా ప్రయోగించింది.
ఏరియాన్ -5...
ఘనంగా జల్లికట్టు పోటీలు
తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు పోటీలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతిని పురస్కరించుకొని.. తమిళనాడులో ప్రతి యేటా జల్లికట్టు పోటీలను నిర్వహిస్తుంటారు. అవనియాపురంలో 730, అలంగనళ్లూర్లో 700 ఎద్దులతో పోటీలు ప్రారంభమయ్యాయి. పలమేడులో 650...
కోటి వజ్రాలను రూ.156 కోట్లు మాత్రమే అంట – 17 మందిపై సీబీఐ కేసు
విలువైన వజ్రాలను దిగుమతి చేసుకునే పేరిట నగదు అక్రమ చలామణికి పాల్పడిన ముగ్గురు కస్టమ్స్ అధికారులు సహా 17 మంది వ్యక్తులు/ కంపెనీలపై సీబీఐ మంగళవారం కేసు నమోదు చేసింది. రూ.1.03 కోట్ల...
శబరిమలపై సుప్రీంకోర్టు – రివ్యూ పిటిషన్లను తీసుకోబోమని స్పష్టీకరణ
శబరిమల వివాదం విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించాలంటూ ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను పరిగణనలోకి తీసుకోవడం లేదని అత్యున్నత ధర్మాసనం తేల్చి...
ఇకపై కాశీలో ‘డ్రెస్ కోడ్’
వారణాసిలోని విశ్వేర్వుడిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు ఇకపై డ్రెస్ కోడ్ పాటించాల్సిందే. ఈ మేరకు కాశీ విశ్వనాథ ఆలయం నిర్ణయం తీసుకుంది. కాశీ విద్వత్ పరిషత్ తో సమావేశమైన అనంతరం ఆలయ పాలనా...
ఫేస్బుక్, వాట్సాప్లకు నోటీసులు జారీ
జేఎన్యూ క్యాంపస్లో ఈనెల 5న జరిగిన హింసకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, వాట్సాప్ సంభాషణలను నిక్షిప్తం చేయాలని కోరుతూ ముగ్గురు జేఎన్యూ ప్రొఫెసర్లు దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఫేస్బుక్, వాట్సాప్లకు...
కేంద్రానికి నితీష్ కుమార్ షాక్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. సీఏఏపై అనేక అనుమానాలు ఉన్నందున దీనిపై పున సమీక్ష...