దేశీయ మార్కెట్లో పడిపోతున్న వాహన విక్రయాలు
దేశీయ మార్కెట్లో మరోసారి వాహనాల విక్రయాలు మందగించాయి. ఇప్పటికే వరుస త్రైమాసికాల్లో భారీగా పడిపోతున్న వాహన విక్రయాలు డిసెంబరుమాసంలో క్షీణతను నమోదు చేసాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారులు (సియామ్) విడుదల...
లాభాల భటలో స్టాక్ మార్కెట్
అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి సానుకూల సంకేతాలతో స్టాక్ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. మెటల్, బ్యాంకింగ్, ఫార్మా సహా పలు రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరుతో కీలక సూచీలు పైపైకి ఎగిశాయి. ఎస్బీఐ, టాటా స్టీల్, ఇన్ఫోసిస్...
మైక్రోమ్యాక్స్ కేవలం రూ.3,999కే 3 జీబీ ర్యామ్
స్మార్ట్ఫోన్ ప్రియులకు శుభవార్త..! దేశీయ స్మార్ట్ ఫోన్ కంపెనీ మైక్రోమ్యాక్స్ కు చెందిన ఎవోక్ డ్యూయల్ నోట్ అనే స్మార్ట్ ఫోన్ అతి చవక ధరకే అందుబాటులోకి తెచ్చింది. ఫీచర్ ఫోన్ నుంచి...
14 ఏళ్ళ తరువాత మార్కెట్ లోకి హమారా బజాజ్
బజాజ్ చెతక్ ఈ పేరు ఎంత మందికి తెలుసు అంటే సుమారు 1990 దశకంలో వాళ్లకి ఈ బండి గురించి తెలుస్తుంది. ఇప్పటికీ దీని దర్జాయే వేరు అప్పట్లో ఈ బండి నడుపుతూ...
72 కి పడిపోయిన రూపాయి
ఇరాన్-అమెరికా ఉద్రికత్తల నడుమ దేశీయ కరెన్సీ రూపాయి బుధవారం బలహీనంగా ట్రేడింగ్ను ఆరంభించింది. మంగళవారం నాటి ముగింపు. 71.82తో పోలిస్తే డాలరుమారకంలో మరోసారి 72 స్థాయికి పోయింది. ప్రస్తుతం 20 పైసలు పతనమై...
ఆన్లైన్లోనే డీజిల్
బట్టలు, మొబైల్ ఫోన్లు, గ్రోసరీస్, ఫుడ్.. ఇలా అన్ని రకాల ఐటమ్స్ను మనం ఆన్లైన్ ద్వారా పొందవచ్చు. ఇంటి నుంచి ఒక్క క్లిక్ చేస్తే.. సరాసరి కోరిన చోటుకే డెలివరీ అవుతాయి. అయితే...
ఆండ్రాయిడ్ టీవీ సెట్-టాప్ బాక్స్ విడుదల – నెలకు రూ. 249
ప్రముఖ టెలివిజన్ కంపెనీ టాటా స్కై తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. కొత్త టాటా స్కై బింగే అండ్ ఆండ్రాయిడ్ టీవీ సెట్-టాప్ బాక్స్ను విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది. భారత మార్కెట్లో...
రిలయన్స్ కు రూ. 104 కోట్లు చెలించాల్సిందే
రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్కామ్)కు కేంద్రం రూ. 104 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. టెలికాం డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అప్పిటేట్ ట్రైబ్యునల్(టిడిఎస్ఏటి) తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. స్పెక్ట్రమ్...
వాట్సాప్లో కూడా యాడ్లు
రోజురోజుకూ వాట్సప్ వాడుతున్న వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. స్మార్ట్ఫోన్ కొనే చాలామంది మొదట ఇన్స్టాల్ చేసే యాప్ వాట్సప్ అంటే అతిశయోక్తి కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వాట్సప్ సంస్థ కూడా ఈ ఏడాదిలో...
వరుసగా నాలుగో రోజూ పెరిగిన ‘పెట్రో’ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నాలుగో రోజూ పెరిగాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరలపై పడింది. దేశంలో పెట్రోల్ లీటర్పై 9 పైసలు.. డీజిల్పై 11 పైసలు ఆదివారం...