తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం.
తిరుమల శ్రీవారి కొండపై మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి ఒక్క కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. అలాగే శ్రీవారి టైం స్లాట్...
ఇకపై కాశీలో ‘డ్రెస్ కోడ్’
వారణాసిలోని విశ్వేర్వుడిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు ఇకపై డ్రెస్ కోడ్ పాటించాల్సిందే. ఈ మేరకు కాశీ విశ్వనాథ ఆలయం నిర్ణయం తీసుకుంది. కాశీ విద్వత్ పరిషత్ తో సమావేశమైన అనంతరం ఆలయ పాలనా...
ముక్కోటి దేవతలు ఎవరెవరు. వారి పేర్లు ఏమిటి?
వైకుంఠ ఏకాదశి అను పండుగ పేరు రెండు పదాల కలియిక. వైకుంఠ , ఏకాదశి అను రెండు వేర్వేరు పదాలు. వైకుంఠం అను నది మన పురాణాల లో మహావిష్ణువు యొక్క నివాస...
వైభవంగా ముక్కోటి ఏకాదశి…కిటకిటలాడుతున్నపుణ్యక్షేత్రాలు
ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోవిందుని దర్శనం చేసుకునేందుకు భక్తులు తెల్లవారుజూమునుంచే భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. తిరుమలతో పాటు భద్రాద్రిలో భక్తుల రద్దీ...
వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం
పరమ పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సోమవారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని లక్షల సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం...
షిర్డీ సాయిబాబాకు సమర్పించిన కానుకల విలువ రూ.287 కోట్లు
షిర్డీ సాయిబాబాకు గతేడాది విరాళాల రూపంలో రూ.287 కోట్లు వచ్చినట్టు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ప్రకటించింది. 1 జనవరి 2019 నుంచి 31 డిసెంబరు వరకు భక్తులు వివిధ రూపాల్లో సమర్పించిన...
శ్రీవారి భక్తులకు కొత్త సంవత్సరం సందర్భంగా…
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త సంవత్సరం సందర్భంగా తీపి కబురు కానుకగా అందించింది. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతి భక్తునికి ఉచిత లడ్డు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు...
తిరుమలలో సర్వదర్శనానికి 20 గంటల సమయం
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. వెలుపల కిలోమీటర్ మేర భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. శ్రీవేంకటేశ్వరస్వామివారి సాధారణ సర్వదర్శనానికి 20...
ముగిసిన సూర్య గ్రహణం తెరుచుకున్న ఆలయాలు
సూర్యగ్రహణం కారణంతో తెలుగు రాష్ట్రాల్లోని మూతపడ్డ ప్రధాన ఆలయాలు తెరుచుకున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, శ్రీశైలం మల్లికార్జున ఆలయం, యాదాద్రి నర్సింహస్వామి ఆలయంతో.. పాటు ఇతర ఆలయాలు 2019, డిసెంబర్ 26వ తేదీ...
4 నెలల్లో రామ మందిర నిర్మాణం
మరో నాలుగు నెలల్లో అయోధ్యలో రామాలయాన్ని నిర్మించనున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. సోమవారం జార్ఖండ్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. అయోధ్య...